Thursday, April 16, 2009

chiru eenadu sakshi

నాకు ఈ 2009 ఎన్నికలు మూడు పార్టీల మద్య జరుగుతున్నట్టుగా లేదు. చిరంజీవి, ఈనాడు మరియు సాక్షి ల మధ్యే జరుగుతున్నట్టు వుంది.

చిరంజీవి:
రాజకీయాలలో అనుభవం లేదు అంటే “చిత్తశుద్ధి” వుంటే చాలు అని తప్పించుకునే వాడు. ఇప్పుడు బాగా తెలిసి వుంటుంది రాజకీయాలు అంటే ఏమిటో. రాక ముందు ఒత్తిళ్ళు. వచ్చిన తరువాత రోడ్ షోలపై ఆంక్షలు, పార్టీ గుర్తుకు అడుగడుగునా రూల్స్. పొగిడిన నోళ్లె విమర్శలు. టిక్కెట్లు రాలేదని అలుగుళ్ళు. కొందరు రాజీనామాలు. కొందరు తీవ్ర ఆరోపణలు. oh my god.

ఈనాడు:
మొదట జై తెలుగుదేశం. కాంగ్రెస్ ను విమర్శిస్తే జై ప్రజారాజ్యం కూడా. కాని ప్రజారాజ్యం పై కూడా కీలక సమయంలో కాంగ్రెస్ మాదిరే ప్రాజెక్ట్ చేసింది.

సాక్షి:
ఈనాడు పక్షపాతానికి వ్యతిరేకంగా మొదలైన కాంగ్రెస్ పత్రిక. ఈనాడు వ్రాతలు తగ్గించడానికి మొద్దు సీను హత్య రామోజీరావే చేయించాడు అని ఆరోపణను సృష్టించింది. తెలుగుదేశం ను తగ్గించడానికే ప్రజారాజ్యం పై +ve న్యూస్ తప్ప ప్రజారాజ్యం పై -ve న్యూస్ బాగా హైలెట్ చేస్తుంది.

No comments:

Post a Comment